Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుబై కేసు.. ఏ క్షణమైనా అరెస్టు

Webdunia
ఆదివారం, 22 మే 2022 (10:53 IST)
తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌పై పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడిని కీలక నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో అజ్ఞాతంలో ఉన్న ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
ఇదే అంశంపై కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ ఆదేశాల మేరకు డ్రైవర్‌ మృతి కేసును సీరియస్‌గా విచారిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 
 
అందువల్ల ఈ హత్య కేసులో నిందితుడిని అనంత భాస్కర్‌ను అదుపులోకి తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వివిధ సెక్షన్లను ఈ కేసులో చేర్చేందుకు పోలీసులు న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments