Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూరదర్శన్ ఆన్లైన్ తరగతుల షెడ్యూలు మార్పు

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (10:09 IST)
దూరదర్శన్‌లో నిర్వహిస్తోన్న 'ఆన్‌లైన్' తరగతుల షెడ్యూలులో మార్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు సమాచారాన్ని విడుదల చేసింది.

కరోనా నేపధ్యంలో... ప్రభుత్వం దూరదర్శన్‌లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా... సోమవారం(ఈ నెల 13) నుంచి 31 వ తేదీ వరకు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో... వారంలో ఐదు రోజులు, రోజుకు ఆరు గంటల చొప్పున తరగతులు ప్రసారమవుతాయి.

ఒకటి, రెండు తరగతులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు, 6, 7 తరగతులకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి, 3 గంటల వరకు, 8, 9 తరగతులకు... మధ్యాహ్నం 3 గంటల నుంచి, 4 గంటల వరకు, పదవ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai Review: తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయ్ చిత్రంతో అనుకుంది సాధించారా.. రివ్యూ

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments