Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ.ఆర్. పై వ‌క్రీక‌ర‌ణ‌లు వ‌ద్దు... సీఎం జ‌గ‌న్ ఎపుడో ప్ర‌క‌టించారు!

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (18:54 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐ.ఆర్. పై వక్రీకరణలు వద్దని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నెల లోపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐ.ఆర్. ప్రకటించార‌ని అన్నారు. ఐ.ఆర్. కింద ఇప్పటికే 17వేల 918 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. కొత్త పి.ఆర్.సి. వల్ల జీతాల్లో కోత పడుతుంది అనేది అవాస్తవం అని పేర్కొన్నారు.


ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాం అని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రొత్త పి.ఆర్.సి. అమలు చేస్తున్నామ‌ని వివరించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి దళారీ బాధ లేకుండా పూర్తి జీతం ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్ కు చిత్తశుద్ది ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగులు అర్దం చేసుకోవాలి అని కోరారు. ఉద్యోగుల ఆవేశంతో గాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి అని మంత్రి పేర్ని నాని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments