Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ వంద రోజుల పాలనలో 30 మార్కులు కూడా తెచ్చుకోలేదు.. డొక్కా

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (14:23 IST)
సీఎం జగన్ నూరు రోజుల పరిపాలన వంద తప్పటడుగులు వేసిందని.. వంద తడబాట్లుగా వుందని డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన తప్పటడుగులతో రాష్ట్రం తిరోగమనం అవుతుందని, ఇసుకలో, కాంట్రాక్టులలో యాబై శాతం ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చట్టం చేశారు. ఇప్పటి వరకు యాబై శాతం ఎంత మంది యస్సీ, యస్టీలకు ఇచ్చారొ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదుల చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఇసుక టెండర్లలో ఎంత మంది ఎస్సీ యస్టీలకు యాభై శాతం ఇచ్చారో చెప్పాలి. రివర్స్ టెండరింగ్లో హైకోర్టు ముట్టికాయలు వేసింది. ఇసుక కొరతతో  అణగారిన వర్గాలకు చెందిన వారే ఇబ్బందులకు గురౌతున్నారని గుర్తు చేశారు. 
 
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులు పనులు లేక ప్రజలు రోడ్డున పడ్డారు. వందరోజులు పని నష్టపోయిన వారిని ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటుందని ప్రశ్నించారు.

వంద రోజుల పాలనలో ముప్పై మార్కులు కూడా తెచ్చుకోలేక ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. తప్పటడుగుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments