Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టీకా వేయించుకున్న వైద్యురాలి పరిస్థితి విషమం!

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (10:44 IST)
ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలను కోవిడ్ వారియర్లకు వేస్తున్నారు. అయితే, ఈ టీకా వేయించుకున్న పలువురు అస్వస్థతకు లోనవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు తాజాగా ధనలక్ష్మి అనే వైద్యురాలు తీవ్ర అస్వస్థతకు లోనైంది. దీంతో ఆమెను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ నెల 23వ తేదీన కరోనా టీకా వేయించుకున్న ధనలక్ష్మి 25వ తేదీన అస్వస్థతకు లోనయ్యారు. ఈమెను తొలుత రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మార్చి చికిత్స అందిస్తున్నారు. అక్కడ నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments