Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పెళ్లికి శివప్రసాద్ ఏం చేశారో తెలుసా?

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:27 IST)
టీడీపీ మాజీ ఎంపీ డాక్టర్‌ నారుమల్లి శివప్రసాద్‌ అనారోగ్యంతో శనివారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

శివప్రసాద్‌కు ఒక్క టీడీపీతోనే కాదు అన్ని పార్టీలతోనూ.. ముఖ్యనేతలతో మంచి సాన్నిహిత్యం ఉంది. ‘ప్రేమతపస్సు’ సినిమా దర్శకత్వం వహిస్తున్నప్పుడు టీడీపీ నుంచి తిరుపతి ఎంపీ టికెట్టు ఆఫర్‌ వచ్చినా.. అప్పట్లో ఆయనకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వెళ్లలేదు.

వైఎస్‌ రాజారెడ్డితో ఉన్న పరిచయంతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆయనకు కాంగ్రెస్‌ తరఫున 1996లో తిరుపతి ఎంపీ టికెట్టును ఆఫర్‌ చేశారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి అడ్డుపడడంతో టికెట్టు దక్కలేదు.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పెళ్లికి తిరుపతి నుంచి ఈయన, ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వంద వాహనాల్లో జనాలను పిలుచుకుని వెళ్లారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments