Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పెళ్లికి శివప్రసాద్ ఏం చేశారో తెలుసా?

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:27 IST)
టీడీపీ మాజీ ఎంపీ డాక్టర్‌ నారుమల్లి శివప్రసాద్‌ అనారోగ్యంతో శనివారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.

శివప్రసాద్‌కు ఒక్క టీడీపీతోనే కాదు అన్ని పార్టీలతోనూ.. ముఖ్యనేతలతో మంచి సాన్నిహిత్యం ఉంది. ‘ప్రేమతపస్సు’ సినిమా దర్శకత్వం వహిస్తున్నప్పుడు టీడీపీ నుంచి తిరుపతి ఎంపీ టికెట్టు ఆఫర్‌ వచ్చినా.. అప్పట్లో ఆయనకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి వెళ్లలేదు.

వైఎస్‌ రాజారెడ్డితో ఉన్న పరిచయంతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆయనకు కాంగ్రెస్‌ తరఫున 1996లో తిరుపతి ఎంపీ టికెట్టును ఆఫర్‌ చేశారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి అడ్డుపడడంతో టికెట్టు దక్కలేదు.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ పెళ్లికి తిరుపతి నుంచి ఈయన, ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వంద వాహనాల్లో జనాలను పిలుచుకుని వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments