Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో బైకుపై వెళ్తుండగా పేలిన దీపావళి ఉల్లిగడ్డ బాంబులు, ఒకరి మృతి (video)

ఐవీఆర్
గురువారం, 31 అక్టోబరు 2024 (15:49 IST)
దీపావళి బాణసంచాతో ఎంతో జాగ్రత్తగా వుండాలి. ఏమాత్రం ఏమరపాటుగా వుంటే బాణసంచా ప్రాణాల మీదికి తెస్తాయి. ఏలూరులో ఉల్లిగడ్డ బాంబులు పేలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. బైక్‌ పైన ఉల్లిగడ్డ బాంబులను ఓ మూటలో వేసుకుని తీసుకెళ్తుండగా పేలిపోయాయి. ఈ ఘటనలో బైకును నడుపుతున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
 
ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్‌పై ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళుతున్నారు. ఐతే బైకు బ్యాలెన్స్ తప్పి అది కాస్త గోతిలో పడింది. ఉల్లిగడ్డ బాంబులు బలంగా నేలను తాకితే పేలిపోతాయి. ఈ క్రమంలో బైకు బలంగా నేలకి గుద్దుకోవడంతో మూటలో వున్న ఉల్లిగడ్డ బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments