ఏలూరులో బైకుపై వెళ్తుండగా పేలిన దీపావళి ఉల్లిగడ్డ బాంబులు, ఒకరి మృతి (video)

ఐవీఆర్
గురువారం, 31 అక్టోబరు 2024 (15:49 IST)
దీపావళి బాణసంచాతో ఎంతో జాగ్రత్తగా వుండాలి. ఏమాత్రం ఏమరపాటుగా వుంటే బాణసంచా ప్రాణాల మీదికి తెస్తాయి. ఏలూరులో ఉల్లిగడ్డ బాంబులు పేలిన ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. బైక్‌ పైన ఉల్లిగడ్డ బాంబులను ఓ మూటలో వేసుకుని తీసుకెళ్తుండగా పేలిపోయాయి. ఈ ఘటనలో బైకును నడుపుతున్న సుధాకర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
 
ఏలూరు తూర్పువీధి గౌరమ్మ గుడి వద్ద ఓ బైక్‌పై ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళుతున్నారు. ఐతే బైకు బ్యాలెన్స్ తప్పి అది కాస్త గోతిలో పడింది. ఉల్లిగడ్డ బాంబులు బలంగా నేలను తాకితే పేలిపోతాయి. ఈ క్రమంలో బైకు బలంగా నేలకి గుద్దుకోవడంతో మూటలో వున్న ఉల్లిగడ్డ బాంబులు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments