Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న కొండా సురేఖ.. వైభవంగా దీపావళి ఆస్థానం (Video)

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (15:59 IST)
Konda surekha
తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శనానంతరం వేదాశీర్వచనం, ప్రసాదం అందించారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీత, కూతురు, అల్లుడు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. యాంకర్ ప్రదీప్, నటుడు ప్రేమ కూడా అదే రోజు దర్శనం చేసుకున్నారు. దీంతో దీపావళిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని ఎక్కువ సంఖ్యలో సెలబ్రిటీలు దర్శించుకున్నారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు హాజరైన వైభవంగా జరిగిన కార్యక్రమంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకలు నిర్వహించారు. 
 
ప్రముఖులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కిరణ్ స్వామి, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments