Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న కొండా సురేఖ.. వైభవంగా దీపావళి ఆస్థానం (Video)

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (15:59 IST)
Konda surekha
తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శనానంతరం వేదాశీర్వచనం, ప్రసాదం అందించారు. 
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీత, కూతురు, అల్లుడు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. యాంకర్ ప్రదీప్, నటుడు ప్రేమ కూడా అదే రోజు దర్శనం చేసుకున్నారు. దీంతో దీపావళిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని ఎక్కువ సంఖ్యలో సెలబ్రిటీలు దర్శించుకున్నారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు హాజరైన వైభవంగా జరిగిన కార్యక్రమంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకలు నిర్వహించారు. 
 
ప్రముఖులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కిరణ్ స్వామి, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments