Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివిసీమలో భగ్గుమన్న పాత కక్షలు...వ్య‌క్తిపై దారికాచి దాడి

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (12:52 IST)
దివిసీమ‌లో మ‌రో సారి పాత క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అవనిగడ్డ నుంచి వి. కొత్తపాలెం తన ఇంటికి వెళ్తుండగా, దారికాచి కత్తులతో తనపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.

 
పాత కక్షల నేపథ్యంలో రేపల్లె రాము, ఎలవర్తి మల్లికార్జునరావు మరి కొంతమంది కలిసి తనపై దాడి చేసినట్లు బాధితుడు  తెలిపాడు. 2014లో వి. కొత్తపాలెం గ్రామంలో జరిగిన హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న రేపల్లె ప్రతాప్ పై ఈ దాడి జ‌రిగింది. తీవ్ర గాయాలతో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో ప్రతాప్ చికిత్స పొందుతున్నాడు. దాడి జరిగిన సంఘటనపై వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నామ‌ని అవనిగడ్డ సి.ఐ  రవికుమార్. తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments