Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (22:42 IST)
నాగార్జున సాగర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కెటి దొడ్డి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కుమారి శ్రావణి (డబ్ల్యుపిసి-230) విషాద మరణం పట్ల జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ, శ్రీ టి.శ్రీనివాసరావు, ఐపిఎస్, ప్రగాఢ సంతాపం తెలిపారు.

పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎంతో బాధ్యతగా సేవ చేస్తున్న కానిస్టేబుల్ శ్రావణి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె లేకపోవడం జిల్లా పోలీసుశాఖకు తీరని లోటు అని ఎస్పీ శ్రీనివాస్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఈ కష్టసమయంలో పోలీసు శాఖ వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments