Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (22:42 IST)
నాగార్జున సాగర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కెటి దొడ్డి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కుమారి శ్రావణి (డబ్ల్యుపిసి-230) విషాద మరణం పట్ల జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ, శ్రీ టి.శ్రీనివాసరావు, ఐపిఎస్, ప్రగాఢ సంతాపం తెలిపారు.

పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎంతో బాధ్యతగా సేవ చేస్తున్న కానిస్టేబుల్ శ్రావణి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె లేకపోవడం జిల్లా పోలీసుశాఖకు తీరని లోటు అని ఎస్పీ శ్రీనివాస్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఈ కష్టసమయంలో పోలీసు శాఖ వారికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments