Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ నిందితుల ఎన్ కౌంటర్: హ్యాట్సాఫ్ కేసీఆర్ అంటూ ఏపీ సీఎం జగన్-video

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (18:50 IST)
దిశ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై వచ్చిన పోలీసు తీర్పు ఎన్‌కౌంటర్. ఇది కూడా దేశంలో పెద్ద ఎత్తున ప్రచారానికి తెరదీసింది. నలుగురు మృగాళ్ళకు పడిన సరైన శిక్ష అంటూ యావత్ దేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంది. 
 
దిశ హత్యపై తెలంగాణా సిఎం సరిగ్గా స్పందించలేదంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్సలు చేశాయి. అయితే మౌనంగా ఉన్న కెసిఆర్ అన్నింటిని విన్నారు. పోలీసుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సరైన సమయానికి పోలీసులు స్పందించి ఉంటే దిశ బతికి ఉండేదన్న వాదన వినిపించింది. 
 
ఒకవైపు ప్రభుత్వానికి, మరోవైపు పోలీసులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటంతో కెసిఆర్ ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఎపి అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం జగన్ మాట్లాడుతూ... నేను ఇద్దరు ఆడపిల్లల తండ్రినే. నాకు ఒకే ఒక భార్య ఉంది. నాకు చెల్లెలు ఉంది. ఇద్దరు కుమార్తెలు నాకు ఉన్నారు. అందుకే చెబుతున్నా కెసిఆర్ హ్యాట్సాప్.. తెలంగాణా పోలీస్ హ్యాట్సాఫ్ మంచి తీర్పు వచ్చిందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments