Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సెల్వి
గురువారం, 19 జూన్ 2025 (12:16 IST)
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ కుటుంబానికి అదృష్టం తలుపుతట్టింది. గుడిమెట్లలో వజ్రాల వేట కోసం వెళ్లిన వారికి విలువైన నీలిరంగు వజ్రం దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుంది. దాని బరువు 4 క్యారెట్ల వరకు ఉంటుందని టాక్. ఎన్నో ఏళ్లుగా గుడిమెట్లలో వజ్రాల వేట కొనసాగుతుంది. 
 
చిన్నచితక వజ్రాలు దొరికాయి. కానీ.. ఇంత విలువైన వజ్రం దొరకడం ఇదే తొలిసారి. గుడిమెట్ల రాజులకాలం నాటి రాజధాని. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రాజుల కోట కూడా అక్కడ ఉన్నాయి. గతంలోనూ ఇక్కడ వజ్రాలు దోరకడంతో గుడిమెట్లకు వజ్రాల వేట కోసం వచ్చే ప్రజల తాకిడి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments