Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirupati Stampede డిఎస్పీ వల్ల తొక్కిసలాట, అంబులెన్స్ డ్రైవర్ పత్తాలేడు

ఐవీఆర్
గురువారం, 9 జనవరి 2025 (10:58 IST)
Tirupati Stampede వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. అక్కడ భక్తులను అదుపుచేయాల్సిన డిఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఒక్కసారిగా భక్తులు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
 
తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసారు. చికిత్స కోసం అంబులెన్స్ వాహనాన్ని పిలువగా వాహనాన్ని టికెట్ కౌంటరు దగ్గర పార్క్ చేసి డ్రైవర్ ఎటో వెళ్లిపోయాడు. వీళ్లిద్దరి కారణంగానే భక్తులు ప్రాణాలు కోల్పోయారు'' అని తన నివేదికలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments