Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirupati Stampede డిఎస్పీ వల్ల తొక్కిసలాట, అంబులెన్స్ డ్రైవర్ పత్తాలేడు

ఐవీఆర్
గురువారం, 9 జనవరి 2025 (10:58 IST)
Tirupati Stampede వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. అక్కడ భక్తులను అదుపుచేయాల్సిన డిఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఒక్కసారిగా భక్తులు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
 
తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసారు. చికిత్స కోసం అంబులెన్స్ వాహనాన్ని పిలువగా వాహనాన్ని టికెట్ కౌంటరు దగ్గర పార్క్ చేసి డ్రైవర్ ఎటో వెళ్లిపోయాడు. వీళ్లిద్దరి కారణంగానే భక్తులు ప్రాణాలు కోల్పోయారు'' అని తన నివేదికలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments