Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి బోటు ప్రమాదం-12 మంది ప్రాణాలు జలార్పణం.. 22 మంది సురక్షితం

Webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (16:46 IST)
గోదావరి బోటు ప్రమాదం 12 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికి తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 22మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. బయటపడిన వారిని రంపచోడవరం ఆస్పత్రికి అధికారులు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులూ లేవు. 
 
బోటు యజమాని పేరు వెంకటరమణగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 62మంది వున్నారని చెప్పారు. వీరిలో 51 మంది ప్రయాణికులు 11 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
 
ప్రమాదం జరిగిన రాయల్ వశిష్ట బోటులో 22మంది హైదరాబాద్ వాసులు, 9 మంది విశాఖ వాసులు, ఇద్దరు రాజమండ్రికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ తక్షణమే సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments