Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవరగట్టులో కర్రలతో కొట్టుకున్న గ్రామస్థులు - 9 మందికి విషమం

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:10 IST)
అనాదిగా వస్తున్న ఆచారాల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా దేవరగట్టులో కర్రల పండుగ జరిగింది. ఇక్కడ ఉన్న దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయ వేడుకల్లో భాగంగా, ఈ కర్రల పండుగ జరిగింది. ఇందులో హింస చెలరేగింది. 
 
గత అర్థరాత్రి స్వామివారి దసరా బన్ని జైత్రయాత్ర ప్రారంభం కాగా, ఉత్సవ మూర్తులను దక్కించుకునేందుకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల భక్తులు ఒకవైపు విడిపోయి కర్రలతో తలపడ్డారు. 
 
అనాదిగా వస్తున్న ఆచారాల్లో భాగంగా ఈ వేడుక జరిగింది. ఈ వేడుకలో రెండు వర్గాల గ్రామస్థులు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడులో 100 మందికిపైగా భక్తులకు గాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments