Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి కుమారుడు కావాలనే అలా చేశారట.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి?

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (19:16 IST)
దర్శకరత్న దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక ప్రభు ఆచూకీ లభ్యమైంది. మంగళవారం సాయంత్రం ఆయన తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ప్రభు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.


జూన్ 9న బయటకి వెళ్లిన దాసరి ప్రభు కనపడటం లేదని.. ఇంటికి చేరుకోలేదని ఆయన మామయ్య సురేంద్రప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ప్రభు కావాలనే తన ఫోనును అందుబాటులో లేకుండా చేసినట్లు పోలీసులు భావించారు. ఆయన తన మొదటి భార్య సుశీల, అత్తతో కలిసి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు అనుమానించారు. 
 
చిత్తూరులోని తన మొదటి భార్య ఇంటికి వెళ్లినట్లు తాజాగా ప్రభు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఇంటికి తిరిగొచ్చిన దాసరి ప్రభును పోలీసుల అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments