Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకం : పురంధేశ్వరి

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (14:53 IST)
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని బీజేపీ ఏపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 
 
రాజీనామాలపై స్పందించనని, తమ పార్టీ స్టాండ్ తమకు ఉంటుందన్నారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. బీజేపీకి ఎటువంటి రాజకీయ లబ్ధి ఉండదని, జాతి ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. 
 
ఈ ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టింది అసాధారణమైన బడ్జెట్ అని కొనియాడారు. పెట్రోల్‌పై టాక్స్‌లను రాష్ట్ర ప్రభుత్వమే తగ్గించుకోవాలన్నారు. ఆరోగ్యం, మానవ వనరులతో పాటు ఆరు అంశాలను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఏపీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటుందని, నిధులు ఇస్తుందని పురంధేశ్వరి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments