Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంచుకొస్తున్న మోచా తుఫాను.. ఆ రాష్ట్రాలకు అలెర్ట్

Webdunia
గురువారం, 4 మే 2023 (11:18 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుఫాను గండం పొంచివుంది. దీంతో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి ఏర్పడివుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ నెల ఆరో తేదీన బంగాళాఖాతం ఆగ్నేయ దిశగలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి మోచాగా నామకరణం చేశారు. ఈ తుఫాను ఎనిమిదో తేదీ నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని ప్రభావం కారణంగా ఒడిశా, ఏపీపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని తెలిపింది. 
 
అలాగే, హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రెండో వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని, అమెరికా వాతావరణ కేంద్రం గ్లోబర్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్‌ కేంద్రాలు అంచనా వేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments