Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (11:13 IST)
'అసాని' తుఫాను తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత మరింత పెరిగి మంగళవారం నాటికి ఆంధ్రప్రదేశ్ - ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని అమరావతి ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫానుగా భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అసని తుఫాను తీవ్ర తుపానుగా బలపడుతోందని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమై మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తుఫాను ప్రభావం ఒడిశాపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments