Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకొస్తోన్న మాండూస్ తుఫాన్.. ఆరు జిల్లాలకు వార్నింగ్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (13:12 IST)
మాండూస్ తుఫాన్ దూసుకొస్తోంది. ఏపీలోని ఆరు జిల్లాలకు వరద ముప్పు తప్పేలా లేదు. తుఫానుపై తాజాగా వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికు జారీ చేసింది. 
 
ప్రస్తుతం కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నైకి 620 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై వుందని.. ఈ తుఫాను కారణంగా ఏపీలోని ఆరు జిల్లాల్లో కోటిమందికి ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. 
 
శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం వుందని అధికారులు తెలిపారు. 
 
దీని ప్రభావంతో మూడు రోజుల పాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments