Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రస్తుత ఇసుక విధానం ఏమీ బాగోలేదు: కూటమి ప్రభుత్వానికి జ్యోతుల నెహ్రూ షాక్

ఐవీఆర్
శుక్రవారం, 15 నవంబరు 2024 (16:44 IST)
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం ఎంతమాత్రం బాగోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆయన మాటలతో అధికార పక్షంలో విపక్షం స్వరం ఏంటయా అంటూ అందరూ తలలు పట్టుకున్నారు. ఐనప్పటికీ జ్యోతుల నెహ్రూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పటి ఇసుక విధానం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదిగా వుందని అన్నారు.
 
గత ప్రభుత్వం మాదిరిగా ఎవరికి అవసరమో వారికి మాత్రమే ఇసుక చేరేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు ఇసుక వ్యవహారం అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనీ, ఫలితంగా ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుందని అన్నారు. ఇంకా మట్టి గురించి కూడా ఆయన మాట్లాడబోతుండగా... డిప్యూటీ స్పీకర్ రాజు... జ్యోతుల నెహ్రూను కూర్చోవాలంటూ సూచన చేసారు.
 
దాంతో నెహ్రూ మాట్లాడుతూ.. ఈ సభలో నేనే సీనియర్ ఎమ్మెల్యేను. నాకే మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎలా.. ప్రతిపక్ష సభ్యులను చూసినట్లు నన్ను చూస్తే ఎలా... అని ప్రశ్నించారు. నన్ను మాట్లాడవద్దని చెప్పడం కంటే సభకు రావద్దంటే రానంటూ వ్యాఖ్యానించారు. దీనితో ఇపుడిదే చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments