Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరెంట్ కోతలు.. నానా తంటాలు పడుతున్న జనం

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (14:47 IST)
ఏపీలో కరెంట్ కోతల కారణంగా నానా తంటాలు పడుతున్నారు జనం. ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి లతో పాటు ఇతర పల్లెల్లోనూ కరెంటు కోతలు ఉంటున్నాయి.

ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రోజుకు ఆరు గంటలకు పైగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు అధికారులు.
 
ఉదయం 11 గంటల నుంచి రాత్రి విద్యుత్ కోత తప్పలేదు. అసలే వేసవి కాలం ఆపై కరెంటు కోతలు ఉండటంతో ప్రజలు.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments