Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (19:45 IST)
CRPF
హైదరాబాద్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ గురువారం ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటుచేసుకుంది. బేగంపేటలోని చికోటీ గార్డెన్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర నివాసంలో గార్డు డ్యూటీని కేటాయించిన దేవేంద్ర కుమార్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ వ్యక్తిగత కారణాల వల్లే ఈ విపరీతమైన చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కుమార్ డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, విఫలమైన సంబంధమే అతని ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
 
కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments