Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని సినిమా థియేటర్లలో కోవిడ్ ఆంక్షలు కఠినతరం

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగపోయింది. గత రెండు రోజుల క్రితం వరకు రెండు వేలకు దిగువున నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం ఒక్కసారిగా ఆరు వేలను దాటిపోయాయి. దీంతో మంగళవారం రాత్రి నుంచి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
 
అదేసమయంలో ఈ వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లోభాగంగా, ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలను అమలు చేస్తుంది. ముఖ్యంగా, సినిమా థియేటర్లలో కోవిడ్ ఆంక్షలను కఠినతరం చేశారు. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీ మేరకు సినిమా ప్రదర్శనలు జరిపేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఆంక్షలు ఉల్లంఘించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 
 
ఏమాత్రం చిన్నపాటి ఆంక్షలను సైతం ఉల్లంఘించినట్టు తేలితే తక్షణం నోటీసులు జారీచేస్తున్నారు. దీంతో థియేటర్ యజమానాలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే సినిమా టిక్కెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. దీంతో థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఇపుడు కోవిడ్ ఆంక్షల పేరుతో అధికారులు పెడుతున్న ఇబ్బందులతో వారు విసిగిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments