Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుగురు న‌ర్సింగ్ విద్యార్థినుల‌కు క‌రోనా పాజిటివ్...క‌ల‌క‌లం

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (18:15 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. దేశ విదేశాల‌లో శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ఇపుడు ఇక్క‌డా ఇబ్బంది పెడుతోంది. చివ‌రికి వైద్య సిబ్బందికి కూడా ఇది ప్రాణాంతకంగా మారుతోంది.
 
 
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్దార్థ నర్సింగ్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. కాలేజీలో నర్సింగ్ కోర్సు చేస్తున్న ఆరుగురు స్టూడెంట్స్ కి కరోనా పాజిటివ్ తేలింది. పిన్నమనేనిలోని కరోనా హాస్పిటల్ కు వారిని తరలించారు. ఆరుగురితో కాంటాక్ట్ అయిన మరో 20 మంది స్టూడెంట్స్ ని హోమ్ ఐసోలేషన్ కి తరలించారు. కాలేజీ మొత్తం శానిటైజేషన్ చేసిన  యాజమాన్యం అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరుగురు కేరళకు చెందిన వారిగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments