Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత రాకూడదు: సీఎం జగన్

Webdunia
శనివారం, 1 మే 2021 (09:12 IST)
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిించారు. ఈ నేపధ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరిపారు.
 
ఆయన ఈ సందర్భంగా చెపుతూ... ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు వాడుతున్నటువంటి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు చేస్తున్నారు ప్రస్తుతం 9 ట్యాంకర్లలో రెండు ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వడానికి సూత్రప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది.
 
ఒరిస్సాలోని అంగూల్ నుండి ఆక్సిజన్ రవాణాకు ఎయిర్ఫోర్స్ వారు 2 ట్యాంకర్లను విజయవాడ నుండి కానీ తిరుపతి నుండి కానీ వాయు మార్గాన భువనేశ్వర్ కి చేర్చడానికి ఒప్పుకొన్నారు. 
 
భారత ప్రభుత్వం వారు ఇంపోర్ట్ చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్ లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ట్యాంకు ను  ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్ సామర్థ్యంతో నెలకొల్పటానికి అవకాశం ఉంది. ఒక వారం లోపు మరొక రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్ లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments