Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లెలో 30 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (09:58 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె వైద్యశాలలో 30 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యశాలల సమన్వయాధికారిణి (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ సరళమ్మ పేర్కొన్నారు.

30 పడకల కొవిడ్‌ ఆస్పత్రిలో 20 పడకలు వెంటిలేటర్‌ సౌకర్యంతో, మరో పది సాధారణ పడకలు వుంటాయన్నారు. ప్రత్యేక వైద్యసిబ్బందిని నియమించి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులోభాగంగా 50 ఏళ్లు పైబడిన రోగులను తిరుపతి రుయాకు, 60 ఏళ్లు పైబడిన వారిని స్విమ్స్‌కు రెఫర్‌ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించక పోవడంతోనే వ్యాధి చాపకింద నీరుగా వ్యాపిస్తుందని, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ   ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంఽధనలు పాటించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments