Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కోవిడ్ 19 తగ్గుముఖం, కొత్త కేసులు 2,410

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (20:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కోవిడ్ 19 కేసులు అదుపులోకి వస్తున్నాయి. గత 24 గంటల్లో మొత్తం 79,601 శాంపిళ్లను పరీక్షించగా వారిలో 2,410 మందికి కరోనావైరస్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 
 
మరోవైపు కరోనా కారణంగా కృష్ణా జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు, కడప- పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 
 
గత 24 గంటల్లో 2,452 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 85,07,230 శాంపిళ్లను పరీక్షించడం జరిగిందని ఏపీ హెల్త్ బులిటెన్లో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments