Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (10:31 IST)
అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం జరిగింది. ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో పక్కనే నిద్రిస్తున్న మరో బాలికకూ కూడా తీవ్ర గాయాలయ్యారు. ఇరుగుపొరుగువారు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
ఈ దారుణ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నెలో శుక్రవారం అర్థరాత్రి ఆరుబయట నల్లపురెడ్డి, కృష్ణవేణిలతో పాటు సమీపంలో పూజిత అనేక బాలిక నిద్రిస్తుండగా, కొందరు దుండగులు దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో వారు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు నిద్రలేచి మంటలు ఆర్పి, 108 అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments