Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడ దుర్గమ్మ గుడిలో అర్చకుడికి కరోనా, వణికిస్తున్న మహమ్మారి

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (18:56 IST)
రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనావైరస్ కేసులు ప్రస్తుతం ఏపీలో రెడ్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏపీలో కరోనా కేసులు 10 వేలు దాటిపోయాయి. ఈ నేపధ్యంలో కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించారు. ఇదిలావుంటే బెజవాడ ఇంద్రకీలాద్రిపై లక్ష కుంకుమార్చన నిర్వహించే అర్చకుడికి కరోనాపాజిటివ్ రావడంతో భక్తులు భయాందోళ చెందుతున్నారు.
 
 గుడికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా దుర్గమ్మ దర్శనాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సాగిస్తున్నారు. తీర్థప్రసాదాలు ఇవ్వడంలేదు. భక్తులు భౌతికదూరం పాటించాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments