Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడ దుర్గమ్మ గుడిలో అర్చకుడికి కరోనా, వణికిస్తున్న మహమ్మారి

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (18:56 IST)
రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనావైరస్ కేసులు ప్రస్తుతం ఏపీలో రెడ్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏపీలో కరోనా కేసులు 10 వేలు దాటిపోయాయి. ఈ నేపధ్యంలో కొన్ని జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించారు. ఇదిలావుంటే బెజవాడ ఇంద్రకీలాద్రిపై లక్ష కుంకుమార్చన నిర్వహించే అర్చకుడికి కరోనాపాజిటివ్ రావడంతో భక్తులు భయాందోళ చెందుతున్నారు.
 
 గుడికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా దుర్గమ్మ దర్శనాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సాగిస్తున్నారు. తీర్థప్రసాదాలు ఇవ్వడంలేదు. భక్తులు భౌతికదూరం పాటించాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments