Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడలో యువకులకు బెండు తీస్తున్నారు, ఎందుకంటే..?

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (16:23 IST)
లాఠీతో కొట్టారు..వినలేదు. గుంజీలు తీయించారు..పట్టించుకోలేదు. హెచ్చరించారు..బేఖాతరు చేశారు. వాహనాలను సీజ్ చేసి.. రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్నారు. దీంతో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువత వల్లే ఇదంతా కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న విజయవాడ పోలీసులకు ఒక ఐడియా వచ్చింది. 
 
 
కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్వయంగా రంగంలోకి దిగారు. సీపీ ఆదేశాలతో డిసిపి విక్రాంత్ పాటిల్, ఎసీపీ సూర్యచంద్రరావు ప్రత్యేక బృందాలతో రోడ్లపైకి ఎక్కారు. అనవసరంగా తిరుగుతూ రోడ్లపైకి వచ్చేవారిని గమనించారు. అలాంటి వారిని ఆంబులెన్స్ లోకి ఎక్కించారు. 
 
ఇలా ఎంతోమంది యువకులను ఆంబులెన్స్‌లో ఎక్కించి క్వారంటైన్‌కి పంపించడం ప్రారంభించారు. ఇది కాస్త బెజవాడ మొత్తం ప్రచారం జరిగింది. దీంతో యువకులు ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం నిర్మానుషమైన వాతావరణం విజయవాడలో కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments