Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ప్రభావం.. రొయ్యలంటేనే జడుసుకుంటున్న జనం

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (11:14 IST)
కరోనా వైరస్ ప్రభావంతో చైనా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునేందుకు ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఫలితంగా చైనా ఎగుమతి పడిపోయింది. ప్రస్తుతం రొయ్యల విషయంలోనూ అదే జరుగుతోంది. పెద్ద పెద్ద రొయ్యల్ని చైనా, జపాన్‌కి వ్యాపారులు ఎగుమతి చేస్తుంది. కానీ ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా రొయ్యలు ఎగుమతి కావట్లేదు. ఏపీలో రొయ్యల రైతులు... వారం నుంచీ రొయ్యల రేట్లను తగ్గిస్తున్నారు. 
 
ధరలు రోజురోజుకూ తగ్గించేయాల్సి వస్తుండటంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రొయ్యల మేత రేటు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్తగా రొయ్యల మేత తయారీకి వాడే పదార్థాలు చైనా నుంచి దిగుమతి కావట్లేదు. అందుకే రొయ్యల మేత అమ్మే వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాల రొయ్యల ధరలూ రూ.30 దాకా తగ్గాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గేవరకూ రొయ్యలు వద్దంటున్నాయి. 
 
దానికి తోడు కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే... మాంసాహారాలు, కోళ్లూ తినవద్దని డాక్టర్లు చెబుతుంటే... ప్రజలు మరింత టెన్షన్ పడుతూ... రొయ్యలు కొనడం తగ్గించేస్తున్నారు. అందువల్ల రొయ్యల రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. చైనా ప్రభావంతో ఇతర దేశాలకు చెందిన ప్రజలు మాంసాహారం తినాలంటే జడుసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments