Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:16 IST)
పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు మరియు వారి కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివ సాయి నందీష్ కు కరోనా సోకినందున ఇంటివద్దనే హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు.

ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలియజేశారు. కావున సందర్శకులు ఎవరు కలవడానికి రావద్దని కోరుతూ ఒక ప్రకటనలో తెలియజేశారు.

కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారిని ఫోన్ లో సంప్రదించవచ్చునని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments