Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ‌లో కరోనా విజృంభ‌ణ... ఇద్ద‌రు అధికారుల‌కు పాజిటివ్!

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (15:47 IST)
విశాఖలో కరోనా డేంజర్ బెల్ మరోసారి మోగింది. మూడో వేవ్ ప్రారంభానికి సంకేతంగా, ఇక్క‌డ క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. విశాఖ వాసుల‌ను మూడో వేవ్ భ‌య‌కంపితుల్ని చేస్తోంది.
 
 
విశాఖ గ్రేట‌ర్ మున్సిప‌ల్ కమిషనర్ డాక్టర్ లక్ష్మీశాకు కరోనా పాజిటివ్ సోకింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. తిరుపతిరావుకు మరోసారి కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన స్థానంలో డాక్టర్ విజయలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. రోజుల వ్యవధిలోనే  ఇద్దరు అధికారులకు పాజిటివ్ సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ‌లో నిన్న‌ ఒక్కరోజు వ్యవధిలోనే జిల్లాలో 183కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా  విశాఖలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments