Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైల్వే స్టేషన్‌లోనే కరోనా పరీక్షలు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (09:02 IST)
కరోనా వ్యాప్తికి అడ్డుకునేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైెళ్ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే వారిపై ప్రత్యేక దృష్టి సారించింది.

ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, చెన్నై నుంచి వచ్చే ప్రయాణికుకు రైల్వే స్టేషన్‌లోనే కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

అనంతరం వారికి ఏడు రోజుల ప్రభుత్వ క్వారంటైన్‌, మిగతా ఏడు రోజుల హౌం క్వారంటైన్‌ విధించాలని నిర్ణయించింది. అయితే వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు నిచ్చింది.

వారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రభుత్వాధికారులు, వ్యాపారులు, వైద్యులు ప్రభుత్వ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసం లేకుండా మినహాయింపు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments