Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య ఊపిరి పీల్చుకున్న ఏపీ రాజ్‌భవన్... నలుగురికే కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (08:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ పని చేసే ఉద్యోగుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. దీంతో ఆ నలుగురు కాంటాక్ట్ అయిన అనేక మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే, వీరందరికీ నెగెటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజ్‌భవన్‌లో పని చేస్తూ కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో పాటు ఓ నర్సు, ఇద్దరు అటెండర్లు ఉన్నారు.
 
అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పరీక్షలు నిర్వహిచంగా నెగెటివ్ అని వచ్చింది. రాజ్‌భవన్‌లోని ఇతర సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. అయితే, తాజాగా ఏపీ సచివాలయంలో పని చేసే ఓ అటెండర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments