Webdunia - Bharat's app for daily news and videos

Install App

Corona second Wave: విద్యార్థుల పరీక్షా సెంటర్లను ప్రకటించిన ఏపీ మంత్రి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (16:10 IST)
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సాగుతోంది. రోజువారీ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఐతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో కూడా తెలిపిన విషయం విదితమే.
 
ఇకపోతే ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ... ఈ ఏడాది ఇంటర్ పరీక్షల కోసం మొత్తం 1452 కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయగా అత్యల్పంగా గుంటూరులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
 
కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు నివారణ చర్యలు తీసుకుంటూనే విద్యార్థుల పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఆర్ఐవోలకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments