Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో ఆసుపత్రి నుంచి పరార్, తెల్లారేసరికి సూసైడ్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (14:47 IST)
కరోనావైరస్ దాదాపు 95 శాతానికి పైగానే రికవరీ అవుతుంది. కానీ కొంతమంది కరోనా రాగానే విపరీతంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది తమకు కరోనా వుందని నిర్థారణ కాగానే ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా పారిపోతున్నారు. తిరుపతిలో సుమారు 1000 మంది ఇలా పరారైనట్లు తెలుస్తోంది.
 
కాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఓ యువకుడు కుప్పం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ రోగులను, చికిత్స జరుగుతున్న పరిస్థితులను చూశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా రామకుప్ప మండలం కొల్లుపల్లెపాలెం బ్రిడ్జి వద్ద శవమై కనిపించాడు. కరోనా భయంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్థారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments