Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా భయంతో ఆసుపత్రి నుంచి పరార్, తెల్లారేసరికి సూసైడ్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (14:47 IST)
కరోనావైరస్ దాదాపు 95 శాతానికి పైగానే రికవరీ అవుతుంది. కానీ కొంతమంది కరోనా రాగానే విపరీతంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది తమకు కరోనా వుందని నిర్థారణ కాగానే ఆసుపత్రిలో చికిత్స తీసుకోకుండా పారిపోతున్నారు. తిరుపతిలో సుమారు 1000 మంది ఇలా పరారైనట్లు తెలుస్తోంది.
 
కాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఓ యువకుడు కుప్పం ఆసుపత్రిలో చేరాడు. అక్కడ రోగులను, చికిత్స జరుగుతున్న పరిస్థితులను చూశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా రామకుప్ప మండలం కొల్లుపల్లెపాలెం బ్రిడ్జి వద్ద శవమై కనిపించాడు. కరోనా భయంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్థారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments