Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 2,982 కరోనా కేసులు.. 27 మరణాలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (19:45 IST)
రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 91,070 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 27 మంది మరణించారు. మరో 3,461 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 19,14,213కు చేరింది. వీరిలో ఇప్పటికే 18,69,417 మంది కోలుకున్నారు.

ఇంకా 31,850 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 616, చిత్తూరులో 401 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 32, విజయనగరంలో 50 కేసులు నమోదయ్యాయి.

కరోనా లక్షణాలతో ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నలుగురేసి, అనంతపురంలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 12,946కు చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments