Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనకాపల్లి బ్రిడ్జి ప్రమాదం: ఇద్దరు మృతి

అనకాపల్లి బ్రిడ్జి ప్రమాదం: ఇద్దరు మృతి
, మంగళవారం, 6 జులై 2021 (19:09 IST)
విశాఖపట్నం: అనకాపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్లు కూలడంతో ప్రమాదం జరిగింది.

అటుగా వెళ్తున్న కారుపై వంతెన సైడ్‌ పిల్లర్లు పడటంతో ఇద్దరు మృతి చెందారు. ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్దంతో కూలడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాబుల్లేని జాబ్ క్యాలెండర్‌తో యువతకు ఏం లాభం.? -కింజరాపు అచ్చెన్నాయుడు