Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి పందేలకు కరోనా రాదా? : సిపిఐ

Webdunia
గురువారం, 14 జనవరి 2021 (22:07 IST)
వేలాదిమంది గుమికూడి కోడి పందేలు నిర్వహిస్తే కరోనా వైరస్‌ రాదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.

కోడి పందేలను అడ్డుకుంటామన్న ప్రభుత్వం ప్రజాప్రతినిధుల సమక్షంలోనే జరుగుతుంటే ఏం చేస్తుందని గురువారం ఒక ప్రకటనలో నిలదీశారు.

ఎన్నికలు జరపటానికి కరోనాను బూచిగా చూపిన ప్రభుత్వం కోడి పందేల పట్ల ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తోందన్నారు.

పోలీసులు కోడిపందేల నిర్వాహకులతో లాలూచీ పడ్డారా అని ప్రశ్నించారు. దీనిపై డిజిపి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments