Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల విజిలెన్స్‌ కంట్రోల్ రూం సిబ్బందిని అభినందించిన భ‌క్తురాలు: టిటిడి ఈవోకి ఇ- మెయిల్‌

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (21:54 IST)
హైద‌రాబాద్ మ‌ల్క‌జ్‌గిరికి చెందిన శ్రీ‌వారి భ‌క్తురాలు శ్రీ‌మ‌తి న‌వ‌త న‌వంబ‌రు 6వ తేదీ మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు తిరుమ‌ల‌లో మొబైల్ ఫోన్ పోగోట్టుకున్నారు. వెంట‌నే తిరుమ‌ల‌లోని విజిలెన్స్‌ కంట్రోల్ రూంకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూం సిబ్బంది వెంట‌నే స్పందించి ఆమె తిరుగాడిన ప్రాంతాల్లోని సిసి కెమెరాల పుటేజి ప‌రిశీలించి గంట‌లోపు ఆమె మొబైల్ ఫోన్‌ను గుర్తించి అప్ప‌గించారు.

 
తాను ఫిర్యాదు చేయ‌డానికి వెళ్ళిన‌ప్ప‌టి నుంచి ఫోన్ త‌న‌కు అప్ప‌గించేంత వ‌ర‌కు విజిలెన్స్‌ కంట్రోల్ రూం సిబ్బంది ఎంతో గౌర‌వంగా, స్నేహ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆమె అభినందించారు. కంట్రోల్ రూం సిబ్బంది ఎల్ల‌వేళ‌ల ఇదేవిధంగా భ‌క్తుల‌కు సేవ‌లు అందించాల‌ని కోరారు. ఈమేర‌కు శుక్ర‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి ఆమె ఇ - మెయిల్ పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments