Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్నేమో జగన్.. నిన్నేమో పవన్, బాబులతో అలీ భేటీ.. ఎందుకు?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (09:52 IST)
ప్రముఖ హాస్య నటుడు అలీ ప్రస్తుతం రాజకీయాల్లో పెను చర్చకు దారితీశారు. మొన్నటికి మొన్న వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలిశారు. దీంతో అందరూ అలీ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు భావించారు. కానీ తాజాగా అలీ అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కలిశారు. దీంతో అలీ భేటీల వెనుక అసలు కారణం ఏమిటనేదానిపై చర్చ సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అలీ ఆదివారం కలిశారు. చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఉండవల్లిలోని ఆయన నివాసం కలిసి.. అరగంట పాటు భేటీ అయ్యారు. 
 
అంతకుముందు ఆదివారం ఉదయం జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలిశారు.  దీంతో అలీ వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి. అసలు అలీ ఏం ప్లాన్ చేస్తున్నాడో అర్థం కావట్లేదని రాజకీయ నేతలు తలపట్టుకుంటున్నారు. మొత్తానికి అలీ ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments