నేడు వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధుల విడుదల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (09:50 IST)
ఏపీ ప్రభుత్వం శుక్రవారం వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధులను విడుదల చేయనున్నారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారు. 
 
వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా రాష్ట్రంలోని ఆటోలు, క్యాబ్‌లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం యేడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుంది. ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాహన మిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు ఈ నిధులను విడుదల చేశారు. 
 
కాగా, శుక్రవారం జరిగే కార్యక్రమం కోసంజగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments