Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధుల విడుదల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (09:50 IST)
ఏపీ ప్రభుత్వం శుక్రవారం వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధులను విడుదల చేయనున్నారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారు. 
 
వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా రాష్ట్రంలోని ఆటోలు, క్యాబ్‌లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం యేడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుంది. ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాహన మిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు ఈ నిధులను విడుదల చేశారు. 
 
కాగా, శుక్రవారం జరిగే కార్యక్రమం కోసంజగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments