Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం

Webdunia
శనివారం, 8 జులై 2023 (12:39 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. శనివారం అనంతపురం జిల్లాకు సీఎం జగన్ వెళ్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో నిర్వహించే వైఎస్ఆర్ రైతు దినోత్సవంలో పాల్గొంటారు. 
 
ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు చేరుకొని డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా వెళ్తారు. 10వ తేదీ వరకు ఆ జిల్లాలోనే జగన్ పర్యటన కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments