శుభవార్త చెప్పిన సీం జగన్ ... 'జగనన్న చేదోడు' నిధులు జమ

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. తాజాగా "జగనన్న చేదోడు" పథకం అమలులో భాగంగా అర్హులైన లబ్దిదారులకు వారివారి బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు. 
 
మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. కాగా, ఈ పథకం అమలులో భాగంగా ప్రతి యేడాది షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. 
 
రెండో విడతలో 1.46 లక్షల మంది దర్జీలకు రూ.146 కోట్లు, షాపులున్న 98 వేల మందికి రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40 వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్లు చొప్పున నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments