Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన సీం జగన్ ... 'జగనన్న చేదోడు' నిధులు జమ

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (11:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. తాజాగా "జగనన్న చేదోడు" పథకం అమలులో భాగంగా అర్హులైన లబ్దిదారులకు వారివారి బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు. 
 
మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. కాగా, ఈ పథకం అమలులో భాగంగా ప్రతి యేడాది షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. 
 
రెండో విడతలో 1.46 లక్షల మంది దర్జీలకు రూ.146 కోట్లు, షాపులున్న 98 వేల మందికి రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40 వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్లు చొప్పున నగదును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments