Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జగనన్న వసతి దీవెన - తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన పథకం కింద శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 విద్యా సంవత్సరానికిగాను రెండో విడత కింద మొత్తం 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేయనున్నారు. 
 
పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కారాదన్న, చదువుల ఖర్చులు తల్లిదండ్రులు అప్పులపాలు కారాదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుడా, క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మొత్తాన్ని జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments