Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇఫ్తార్‌ విందులో సీఎం జగన్.. ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (20:01 IST)
Jagan
సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ముస్లింల‌కు రంజాన్ ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. ఈ విందుకు ముందు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ముస్లిం నాయ‌కులు స‌త్క‌రించారు. 
 
అంతకుముందు విజయవాడలోని వించిపేటలో షాజహూర్‌ ముసాఫిర్‌ ఖానాను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేసింది. ముస్లింల శుభకార్యాలయాలకు అనువుగా దీనిని తీర్చిదిద్దారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments