Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లాల్లో సీఎం పర్యటన

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (12:59 IST)
ఉభయగోదావరి జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25, 26వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులను పరామర్శిస్తారు. రాజోలు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగనుంది. 
 
ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం సీఎం పర్యటనకు కోసం ఏర్పాట్లు చేస్తుంది. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారి పేట, జి.పెదపూడి లంక గ్రామాల్లో ఆయన పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంది. 
 
కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments