Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ కాపు నేస్తానికి గొల్లప్రోలులో బటన్ నొక్కుడు

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (09:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటి వైఎస్ఆర్ కాపునేస్తం ఒకటి. ఈ పథకం కింద మూడో విడత ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విడుదల చేయనున్నారు. కాకినాడి జిల్లా గొల్లప్రోలులో ఆయన బటన్ నొక్కి నిధులను బట్వాడా చేస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 
 
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై నుంచి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందన అర్హులైన పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున ఆయన ఆర్థిక సాయం చేస్తారు. మొత్తం 3,38,792 మందికి రూ.508.18 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో ఆయన జమ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.40 గంటలకు గొల్లప్రోలు నుంచి తిరిగి ప్రయాణమై తాడేపల్లికి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments